హైదరాబాద్, జూన్ 8 : తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తప్పనిసరి పరిస్థితుల్లో ఛలో అసెంబ్లీని నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఈ నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తేల్చిచెప్పారు. ర్యాలీని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్ట్లు చేస్తే పంచాయితీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని కోదండరాం హెచ్చరించారు.ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ జరుగనుందని తెలిపారు.
8, జూన్ 2013, శనివారం
14న ఛలో అసెంబ్లీ తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
Categories :
హైదరాబాద్, జూన్ 8 : తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తప్పనిసరి పరిస్థితుల్లో ఛలో అసెంబ్లీని నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఈ నెల 14న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తేల్చిచెప్పారు. ర్యాలీని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్ట్లు చేస్తే పంచాయితీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని కోదండరాం హెచ్చరించారు.ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ జరుగనుందని తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)